శివరాత్రి సందర్భంగా త్రిపురాంతకంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి
శివరాత్రి సందర్భంగా త్రిపురాంతకంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి ఈరోజు ప్రకాశం జిల్లా కమ్మ వారి సేవా సంఘం తరఫున 1,11,000/- విరాళాన్ని సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ గారు మరియు
సంఘ సభ్యుల ఆధ్వర్యంలో వారికి అందించడం జరిగింది......
ఇట్లు
కమ్మ వారి సేవా సంఘం
ప్రకాశం జిల్లా





కార్తీక వన భోజనాలు...
No comments