లోకేష్ అనే విద్యార్థి నీ దత్తత తీసుకున్న మండవ మురళీకృష్ణ గారు

 తల్లిదండ్రులు మరణించడంతో అనాధ అయిన లోకేష్ అనే విద్యార్థి నీ దత్తత తీసుకున్న

మండవ మురళీకృష్ణ గారు
అద్యక్షుడు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం
లోకేష్ చదువుకయ్య ఖర్చు అంతా సంఘం తరఫున చూసుకుంటామని వారికి హామీ ఇవ్వడం జరిగింది..





No comments

Powered by Blogger.